అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ..

కేసీఆర్‌ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు.  లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ

అధికారంలో లేనందుకు కొందరు నేతలు అటూఇటూ పార్టీలు మారుతుంటారు. కేడర్‌ని కాపాడుకోవాలి.

కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.

బీఆర్ఎస్ పునర్వైభం కోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతామన్న కేసీఆర్