ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు

వర్షంలో కొనసాగుతోన్న పెన్షన్ల పంపిణీ.

56 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి

తెల్లవారుజాము నుంచి పెన్షన్ల పంపిణీ.

మొత్తం 64,61,485 పెన్షన్ లబ్దిదారులకు రూ.2729.86 కోట్ల నిధులు

పెన్షన్ల పంపిణీలో టాప్-3లో నిలిచిన శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, చివరి స్థానంలో అల్లూరి జిల్లా.

జోరు వర్షంలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందజేస్తోన్న సచివాలయ సిబ్బంది.

రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా పెన్షన్ల అందజేత