ఏపీలో గెలిచే పార్టీ అదే.. తేల్చేసిన పయనీర్ సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిదో తేలిపోయింది. పయనీర్ పోల్ స్ట్రాటజీస్ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

175 అసెంబ్లీ స్థానాలను టీడీపీ - జనసేన కూటమి 104 సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేపట్టబోతోంది.

వైసీపీ 49 సీట్లకే పరిమితం కానుంది. 22 స్థానాల్లో గట్టి పోటీ ఉండబోతోంది. నియోజకవర్గాల వారీగా లెక్కలివే..