సముద్ర గర్భంలో ద్వారకా మునిగిన ప్రాంతానికి మోదీ

ప్రధాని మోదీకి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం

మొన్నటికిమొన్న లక్షద్వీప్‌కి వెళ్లి స్నార్కెలింగ్ చేశారు

ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి

తాజాగా ఆయన అరేబియా సముద్రంలో ఈత కొట్టారు

మోదీ అధికారిక ఎక్స్ హ్యండిల్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేశారు

నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ఆయన ప్రత్యేక పూజలు జరిపారు

ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తితో పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాయని మోదీ అన్నారు

భగవాన్ శ్రీ కృష్ణుడు మనందరినీ అనుగ్రహిస్తాడని మోదీ ఎక్స్‌ పోస్ట్‌లో వివరించారు