తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు

వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీం అసంతృప్తి

వైవీ సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన.. వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి

రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం

భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని.. రాజకీయం చేయొద్దని సుప్రీం ధర్మాసనం హెచ్చరిక

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

లడ్డూలో కల్తీ జరగలేదు.. న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

లడ్డూ విషయంలో పొలిటికల్ కామెంట్ చేయొద్దని సుప్రీం కోర్టు చెప్పిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.