ఏపీ కోసం కలిసి కట్టుగా.. టీడీపీ + జనసేన + బీజేపీ

ఢిల్లీ వేదికగా మూడ్రోజుల పాటు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక చర్చలు సక్సెస్

జగన్ పాలనలో అంధకారంలోకి వెళ్లిపోయిన ఏపీ కోసం టీడీపీ, జనసేనతో చేతులు కలిపేందుకు బీజేపీ సిద్ధమైంది.

ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.అధికారికంగా పొత్తు గురించి వివరణ ఇచ్చారు.

బీజేపీకి 06 అసెంబ్లీ, 05 లోక్‌సభ సీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 సీఎం జగన్‌ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేసిన కూటమి నేతలు.