ఖైరతాబాద్ గణేశుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్

ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ పూర్తైంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు..  ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు

 రేవంత్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పూజల్లో పాల్గొన్నారు

ఈ ఏడాది 70 వసంతాల సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ కొలువుదీరాడు

 మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు

ఈ నెల 17 వ తేదీన నిమజ్జన వేడుక ఘనంగా జరుగనుంది. 8.  ఖైరతాబాద్ గణనాథుడు.. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు