సుప్రీంకోర్టులో ఈ టీటీడీ లడ్డు కల్తీ వివాదంపై విచారణ జరుగనుంది

తిరుమల లడ్డూ వ్యవహారం  మరింత ముదురుతోంది. 

అటు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు  చేరడంతో విచారణ ప్రారంభమైంది.

విచారణ సందర్భంగా నేటి వరకు సమయం కోరింది సొలిసిటర్ జనరల్.

అందుకు ధ‌ర్మాసనం అంగీక‌రించి విచారణ‌ను ధ‌ర్మాస‌నం  నేడు విచారణ చేపట్టనుంది.

అదే స‌మయంలో సొలిటర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వేరే కోర్టులో ఉండ‌టంతో శుక్రవారం మొద‌టి కేసుగా ఈ పిటిష‌న్ల‌ను విచారించాల‌ని ఆయ‌న త‌రపు న్యాయ‌వాదులు అభ్య‌ర్థించారు.