తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎవరెవరు ఏమన్నారంటే

 శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు

 నిందితులను వదిలిపెట్టం: పవన్ కళ్యాణ్ 

తప్పుడు ఆరోపణలతో  భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు: జగన్

సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే: మాధవి లత 

నిజానిజాలు నిగ్గు తేల్చి నివేదిక ఇవ్వండి: జేపీ నడ్డా

తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించాలి: ప్రకాశ్ రాజ్ 

 హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి: రాహుల్ గాంధీ