కాల్షియం, విటమిన్ డి  క్యాప్సూల్స్ వల్ల కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపులు 

బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును పలువురు ఐపీఎస్‌లు,పోలీస్ అధికారులు 

నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్

నేడు మరోసారి న్యాయస్థానం  విచారణ చేపట్టనుంది.

.కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు పిటిషన్ వేశారు.