Share News

ట్రయల్స్‌లో ఇషా టాప్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:12 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ తొలి రెండు దశల్లో ఇషా సింగ్‌ అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఇషా 244.9 స్కోరుతో...

ట్రయల్స్‌లో ఇషా టాప్‌

ట్రయల్స్‌లో ఇషా టాప్‌

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ తొలి రెండు దశల్లో ఇషా సింగ్‌ అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఇషా 244.9 స్కోరుతో అగ్రస్థానం లో నిలవగా, రిథమ్‌ రెండు, పాలక్‌ మూడు, మను భాకర్‌ ఐదో స్థానాలకు పరిమిత మయ్యారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల్లో దివ్యాన్ష్‌, మహిళల్లో ఎలెవెనిల్‌, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో అర్జున్‌ టాప్‌లో నిలిచారు.

Updated Date - Apr 28 , 2024 | 01:12 AM