Home » LATEST NEWS
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. నౌకాదళంలో ఆల్ రౌండర్ వార్ షిప్ ఐఎన్ఎస్ తారాగిరి చేరింది. విశాఖలో తారాగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకూ ఐసీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మావోయిస్టులకు కేంద్రం పెట్టిన డెడ్లైన్ ముగిసింది. అయితే ఇంకా 100 మందికి పైగా మావోయిస్టులు దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది.
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై సంబరాలు మొదలయ్యాయి. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై మద్దతు ఇచ్చిన పార్టీలకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిని కాపాడింది పార్లమెంట్ కాపాడిందని చెప్పారు.
అమరావతి మీద వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మావిగన్ అనే పేరు పెట్టాలన్న సూచనపై వైసీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
రాజ్యసభలోనూ అమరావతిపై వైసీపీ విషం కక్కింది. రాజధానికి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదంటూ విమర్శించింది.
ఉభయసభల్లో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు మోకాళ్లపై నిలబడి ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యసభలో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సభలో చర్చ మొదలైంది.
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? ఆపరేషన్ కగార్ డెడ్లైన్ ముగిసినా కూడా గణపతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆపరేషన్ కగార్తో అయినా ..
రోజు రోజుకు సాంకేతికత కొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ.. రైతులు, సామాన్యుల అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీ భూముల వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి.. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిస్తుండగా.. మధ్యాహ్నం సమయంలో బయటకెళితే చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటగా.. మండుతున్న ఎండలకు జనం బయటకెళ్లడానికి..
సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులకు వరుసగా షాక్లు ఇస్తున్నాయి. మెటాలో 20 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే 30 వేల మంది ఉద్యోగులపై వరాకిల్ వేటు వేసింది.
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేల మంది భక్తులు కల్యాణ మహోత్సవం తిలకించేందుకు ఒంటిమిట్టకు తరలివచ్చారు.
అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి లోక్సభలో బిల్లును ప్రవేశ పెట్టున్నారు. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.