Home » LATEST NEWS
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు పీక్కు చేరాయి. వేర్వేరుగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనవడు 8ఏళ్ల గంటా జిష్ణు ఆర్యన్కి గిన్నిస్ బుక్లో చోటు దక్కింది.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకారులు శనివారం సముద్రంలో వల వేయగా బాగా బరువు అనిపించింది. దీంతో వలలో పెద్దఎత్తున చేపలు పడినట్లు మత్స్యకారులు భావించారు. వలను కొద్ది దూరం లాక్కొచ్చాక అందులో తిమింగలం పడినట్లు గుర్తించారు.
ఉపాధి హామీ పథకమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై బుల్జోజర్ నడిపారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.
నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తే డబ్బు, పేరు, ప్రతిష్ఠ ఏమీ శాశ్వతంగా ఉండవు. మనస్సాక్షి ఎప్పటికీ శాంతిని ఇవ్వదు. గరికపాటి ఉదాహరణలతో ఇలాంటి సూక్తులను వివరిస్తారు.
అధిక బరువు వల్ల వివాహ జీవితంలో ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ ఒత్తిడి, దాంపత్య సంబంధాల్లో మార్పులు ఏర్పడవచ్చు. సరైన జీవనశైలి, పరస్పర అవగాహనతో ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చో తెలుసుకోండి.
మాజీ సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు రాబోతున్నారా? కాంగ్రెస్ సర్కార్కు ఇచ్చిన సమయం ముగిసిందని కేసీఆర్ భావిస్తున్నారా? నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనుందా? బీజేపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రంగంలోకి దిగనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్కు రానున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా టమాట రైతులపై తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు కారణంగా దిగుబడి తక్కువగా రావడంతో టమాట ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
యోగా పరంగా భారతదేశానికి ఎంతో గుర్తింపు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా చేపడతామని ఆయన అన్నారు.
సాధారణంగా రోడ్లంటే నల్లగా ఉంటాయి. కాంక్రీట్ రోడ్లంటే బూడిద రంగులో ఉంటాయి. మధ్య ప్రదేశ్లో నిర్మించిన ఎరుపు రంగు రహదారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో గాలి పీలిస్తే సిగరెట్ తాగినట్లుగా పరిస్థితి మారిపోయింది. ఉదయం వేళ హైవేలపై దట్టమైన పొగమంచు అలుముకుంటోంది.
ఒకప్పటి స్టార్ హీరో, దివంగత నటుడు శోభన్ బాబు ‘సోగ్గాడు’ సినిమా 1975లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రిలీజయి 50 ఏళ్లు పూర్తవడంతో హైదరాబాద్లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించారు.
తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి దేవాలయం అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. ఈ ఆలయ అభివృద్ధికి టీటీడీ రూ. 30 కోట్లు కేటాయించింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు అర్జున్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.