Home » LATEST NEWS
ఓ వైపు భానుడు సెగలు కక్కుతున్న వేళ.. అదే స్థాయిలో రాష్ట్రంలో పొలిటికల్ వేడి రాజుకుంటోంది. ఈ మధ్యే మాజీ మంత్రి, ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మధ్య సవాళ్లు చూశాం. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని హరీశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
బాగా చదువుకుని, చక్కగా పరీక్షలు రాస్తేనే ఎవరైనా పాస్ అవుతారు. చాలా మంది విద్యార్థులు అలాగే రాసి పాస్ అవుతుంటారు. కొందరు బద్ధకస్తులు మాత్రం తప్పుడు మార్గంలో పాస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే టీచర్లు నిజాయితీగా వ్యవహరించి వారిని తగిన విధంగా శిక్షిస్తుంటారు. తాజాగా యూపీలో మాత్రం విచిత్రం జరిగింది.
ప్రతి కొత్త నెల ప్రారంభమైనప్పుడల్లా మొదటి రోజు నుంచి అనేక ఆర్థిక నియమాలు(New Bank Rules 2024) మారుతుంటాయి. ఈ నిబంధనలు సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇలాంటి నేపథ్యంలో రోజువారీ జీవనంలో భాగంగా వీటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. అయితే వచ్చే మే 2024(May 2024) నుంచి మారనున్న కొత్త నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మల్కాజిగిరి, హైదరాబాద్, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి(Rachakonda CP Tarun Joshi) తెలిపారు.
ఎవరీ పద్మావతి.. ఇప్పుడీ ఈ పేరు ఒక్క గుడివాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె.. ఎందుకింతలా హైలైట్ అవుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ 24వ వార్షికోత్సవాన్ని పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాదాసీదాగా వేడుకలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతలు, కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశించారు.
ఐపీఎల్ 2024లో నేడు 43వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అయితే DC, MI మధ్య జరిగే ఈ మ్యాచ్లో పిచ్ ఎలా ఉంటుంది, ఏ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు తమ ఊరికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, బస్సులు(Trains and buses) ఇప్పటికే ఫుల్ అయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శనివారం మద్య నిషేధంపై(Liquor Ban) సీఎం జగన్ను(CM Jagan) ఎక్స్ లో సూటిగా ప్రశ్నించారు.