విద్యార్థికి గోల్డ్మెడల్ ప్రదానం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:01 AM
భూదానపోచంపల్లి పట్టణానికి చెందిన రంగ నరేందర్ కూతురు రంగ మనీషా ఎంబీబీఎ్సలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాలేజీ టాపర్గా నిలిచినందున శనివారం ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు అజయ్గుప్తా చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకున్నారు.
భూదానపోచంపల్లి, ఏప్రిల్ 27 : భూదానపోచంపల్లి పట్టణానికి చెందిన రంగ నరేందర్ కూతురు రంగ మనీషా ఎంబీబీఎ్సలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాలేజీ టాపర్గా నిలిచినందున శనివారం ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు అజయ్గుప్తా చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకున్నారు. శనివారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు మనీషాకు ఉత్తమ అవుట్ గోయింగ్ విద్యార్థిగా గోల్డ్ మెడల్ ప్రదానంచేశారు. మనీషా వైద్యరంగంలో మరిన్ని ఉన్నత సేవలు అందించి మంచి గుర్తింపు పొందాలని వారు అభినందించారు.