Share News

ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:07 AM

ఐకేపీ కేందంల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని శనివారం రాజాపేట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు చేయాలి

రాజాపేట, ఏప్రిల్‌ 27: ఐకేపీ కేందంల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని శనివారం రాజాపేట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సకాలంలో క్వాంటాలు వేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాచపల్లి రాజు, బాల్‌రెడ్డి, నర్సింగ్‌రావు, సిద్ధులు, సిద్ధేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:07 AM