Share News

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:44 AM

కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.

Road Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారు (Car)ను లారీ (Lorry) ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (Head Conistable) శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) (45) మృతి చెందారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం కామారెడ్డి (Kamareddy) నుంచి తాడ్వాయి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: ఓ పబ్‌లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు

అనంతపురం: ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి రౌడీయిజం

మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

రాజీనామా లేఖతో రేవంత్‌ రెడ్డి రాలేదేం?

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 10:47 AM