Home » Andhra Pradesh
‘రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఇది అఖరి పోరాటం. దీనిలో న్యాయ నిర్ణేతలు ఓటర్లే’ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు
రాష్ట్రంలో కొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్కుమార్ మీనా గురువారం విడుదల చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీకి చెందిన జనసేన నాయకుడు కర్రి మహేష్ కుటుంబ సభ్యులపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ‘
ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు ముందుకువస్తున్నాయి. మరోవైపు జగన్ సర్కారుపై ప్రజాగ్రహం అంతకంతకూ వెల్లువెత్తుతోంది
మరొక్క చాన్స్ ఇస్తే జగన్ ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది! మళ్లీ అధికారం అప్పగిస్తే... వాతలతోపాటు పథకాల్లో భారీగా కోతలూ తథ్యం! సిద్ధం...
రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కంటే అప్పే ఎక్కువగా ఉందని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను అనుత్పాదక రంగాలకు కేటాయించడం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు
జగన్ సర్కారు అడ్డగోలుగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య హక్కుల చట్టం-2022(ల్యాండ్ టైటిల్)పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. విజన్ లేని పాలకుల వల్ల భవిష్యత్తు నాశనం అయ్యింది’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు.
రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేకప్రాంతాలు, ఉత్తరకోస్తాలో పలుచోట్ల గురువారం ఎండ తీవ్రతతో ప్రజలు ఉడికిపోయారు.
వైసీపీ ప్రభుత్వం తెచ్చిన లాండ్ టైటిలింగ్ చట్టం సెగలు రేపుతోంది. ఈ చట్టంపై ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ సమరం నడుస్తోంది.