Home » Business
పసిడి ధర కొండెక్కినా అక్షయ తృతీయ రోజు బంగారు నగల అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. శుక్రవారం ఉదయం నుంచి నగల దుకాణాలకు జనం పోటెత్తారు. గత ఏడాది అక్షయ తృతీయ రోజు 10 గ్రాముల మేలిమి (24 ..
మార్చి 31తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం మూడింతలకు పైగా వృద్ధితో రూ.17,528.59 కోట్లకు చేరుకుంది. జాగ్వార్ ల్యాండ్రోవర్ (జేఎల్ఆర్) సహా
బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ మోరిస్ గ్యారెజె్స (ఎంజీ).. ఐకానిక్ ఎవర్గ్రీన్ రంగులో 100 ఏళ్ల లిమిటెడ్ ఎడిషన్లను భారత మార్కెట్లోకి శుక్రవారం
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్.లక్ష్మీకాంత రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నియంత్రణల విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్చార్జిగా
నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్టాండ్ అలోన్ లాభం 2.3 శాతం పెరిగి రూ.4,886 కోట్లకు చేరుకుంది. కాగా, మొత్తం ఆదాయం రూ.33,775
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మార్చి త్రైమాసిక లాభం 7 శాతం పెరిగి రూ.1,439 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.17,913 కోట్లకు పుంజుకుంది.
ప్రముఖ ఆభరణాల రిటైల్ విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన సరికొత్త షోరూమ్ను తెలంగాణలోని మిర్యాలగూడలో ఏర్పాటు చేసింది. మిర్యాలగూడ ఎమ్మె ల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం ఈ షోరూంను
స్టాక్మార్కెట్ ఐదు రోజుల తర్వాత శుక్రవారం మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 260.30 పాయింట్ల లాభంతో 72,664.47 వద్ద, నిఫ్టీ 97.70 పాయింట్ల లాభంతో
గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపర్లకు నష్టాలను మిగిల్చిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఉపశమనం కలిగించింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో పయనించాయి
దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది.