Home » Health
మనుషుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కల్తీగాళ్లు చేయని పనులు ఉండవు. తమ బిజినెస్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడతారు. ఈ మధ్య పురుగు మందులతో ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. అలాంటి పదార్థాలు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి.. కొన్నాక కల్తీ జరిగిన విషయాన్ని ఎలా కనిపెట్టాలి వంటి విషయాలను తెలుసుకుందాం.
రోజులో ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకే విధమైన శక్తితో పనిచేసేవారు కూడా ఉండరు. మొదట్లో పనిచేసినంత చురుగ్గా ఆ తరువాత ఉండదు. పని వేగం కూడా మెల్లగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. శక్తి తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి.
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం బెండకాయ వల్ల సాధ్యమవుతుందని ఆహార నిపుణులు అంటున్నారు. అసలు బెండకాయనీరు మధుమేహ రోగులకు ఎందుకు బాగా పనిచేస్తుంది . దీని ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారు. అయితే కేవలం రెండు పనులు చేయడం ద్వారా జీవితాంతం ఆరోగ్యంగా ఉండచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కేవలం ఆరోగ్యానికే కాదు.. బరువు తగ్గాలని అనుకునేవారు.. పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవారు కూడా నీరు అధికంగా తాగుతుంటారు. అసలు నీరు ఎక్కువ తాగడం వల్ల బరువు నిజంగానే తగ్గుతారా? ఇందులో నిజమెంత? పరిశోధనలు దీని గురించి ఏం చెబుతున్నాయి?
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఉరుకులు పరుగులతో రోజు గడుస్తుంది. ఇంటి పనులు, ఉద్యోగాలు, పిల్లల సంరక్షణ, ఇతర కార్యకలాపాలు.. ఇలా ప్రతి పనిని చక్కబెట్టడానికి శరీరంలో తగినంత శక్తి అవసరం. కానీ కొందరికి రోజంతా ఎనర్జీతో ఉత్సాహంగా ఉండటం సాధ్యం కాదు.
కర్భూజా పండులో 90శాతం నీరు ఉంటుంది. పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. సాధారణంగా కర్బూజా పండును తినగానే అందులో ఉన్న విత్తనాలను పడేస్తుంటారు. అయితే చాలామందిని షాక్ కు గురి చేసే విషయం ఏమిటంటే ఇలా పండు తిని చెత్త బుట్టలో పడేస్తున్న విత్తనాలు మార్కెట్లో కిలో ఏకంగా 2వేల రూపాయల ధర పలుకుతున్నాయి
నిద్రను గొప్ప ఔషదంగా పేర్కొంటారు వైద్యులు. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోయేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని అంటుంటారు. అయితే పేలవమైన జీవనశైలి కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మరో నిజం బయటపడింది.
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చాలామందికి వెన్నునొప్పి మొదలవుతుంది. కానీ ఇప్పట్లో చిన్న వయస్సులోనే వెన్నునొప్పితో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అసలు వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది? ఇంట్లోనే దీన్ని ఈజీగా తగ్గించుకునే మార్గం ఏంటంటే..
ఆరోగ్యం బాలేనప్పుడు, బాగా దాహంగా అనిపించినప్పుడు కొబ్బరి నీరు తాగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో కొబ్బరి నీళ్లకు డిమాండ్ ఎక్కువ. వేసవిలో మండే వేడి నుండి శరీరాన్ని సురక్షితంగా, హైడ్రేట్గా ఉంచడంలో ది బెస్ట్ డ్రింక్ కొబ్బరి నీరు అని చెప్పవచ్చు.