Home » BCCI
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
భారత క్రికెట్ జట్టు తదుపరి ప్రధాన కోచ్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్తో ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా ఉండాలని భారత మాజీ ఓపెనర్ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయం మేరకే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ను సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితానుంచి తొలగించామని బీసీసీఐ
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్లా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
బీసీసీఐ ఛైర్మన్ జై షాపై ఆమ్ ఆద్మీ పార్టీ తారాస్థాయిలో విమర్శలు గుప్పించింది. క్రికెట్ ఎలా ఆడాలో తెలియకపోయినా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో ఉన్న స్థానంలో ఉన్నాడని..
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే..
టీ20 వరల్డ్కప్ మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత సెలక్టర్లు టీమిండియా కూర్పు కోసం కసరత్తులు చేస్తున్నారు. టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందుగానే జట్ల వివరాల్ని సమర్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డెడ్లైన్ విధించడంతో..
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్నే కెప్టెన్గా నియమించాలని భావిస్తున్నారట.
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టు గురించి చర్చించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని రోజుల క్రితం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ని కలిశాడని వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ 2024 షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు మ్యాచ్లను బీసీసీఐ రీషెడ్యూల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సింది.