Home » IPL 2024
నేడు ఐపీఎల్ 2024(IPL 2024) లీగ్ దశ కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ప్లేఆఫ్లో నాలుగో, చివరి సీటు ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అదరగొట్టింది.
2024 ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో 68వ మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే వర్షం కారణంగా ఆగిపోయి, మళ్లీ 8.25 గంటలకు మొదలైంది. అయితే మళ్లీ మ్యాచ్ ఆగిపోతే ఏం చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ టీమ్ తన ఆఖరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం వాంఖడే స్టేడియం వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ముంబై ఇండియన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో ఏకంగా 68 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన చెన్నై జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో ప్రస్తుతం అందరి దృష్టి నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పైనే ఉంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ 68వ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అని క్రీడాభిమానలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
మరికొద్ది గంటల్లో ఈ సీజన్లోని మరో కీలకమైన మ్యాచ్ తెర మీదకు రానుంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ సీజన్లోని తమ చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి నేరుగా నాకౌట్కు వెళ్లాలని చెన్నై భావిస్తోంది.
ఇటీవల రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో మాట్లాడుతూ కనిపించిన రోహిత్..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పెద్ద షాకిచ్చింది. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అంతేకాదు.. రూ.30 లక్షల భారీ జరిమానా కూడా..
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..
సొంతగడ్డపై ఓ విజయంతో తాజా సీజన్కు ముగింపు పలకాలని భావించిన ముంబై ఇండియన్స్కు నిరాశే మిగిలింది. కీలక సమయాల్లో బౌలర్లు, బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు.