Home » Nitin Jairam Gadkari
దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. గురువారం నాడు జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో గడ్కారీ పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు.
Telangana: ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని... తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు నిధులు కేటాయిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు రోడ్ల భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ పూర్తి అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ 50 శాతం కవర్ అవుతుందని.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయిని అన్నారు.
జాతీయరహదారులకు నిధులు కేటాయించాలని కోరానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) అన్నారు. సోమవారం నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.
వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో RSS విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ భగవత్ పాల్గొన్నారు..
కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు.
మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఓ కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభిస్తారు.
వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మరో అడుగు ముందుకు వేశారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం చాలా కీలకమని, ఇందులో భాగంగా వీఐపీ వాహనాలపై ఉండే సైరన్లకు స్వస్తి చెప్పేందుకు కొత్త విధివిధినాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. సైరన్ మోతను వినసొంపుగా ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాగపూర్ డివిజన్లోని 15 స్టేషన్లకు ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇదొక అపూరుప సందర్భమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఒక ట్వీట్లో తెలిపారు.
తిరుపతికి వచ్చే రోడ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
రేణిగుంట విమానాశ్రయం (Renigunta Airport) సమీపంలోని కొత్తపాలెం జాతీయ రహదారి వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ప్రారంభించారు.