Home » Sports
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని)Cricketer Mahendra Singh Dhoni)కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్లా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి పాకిస్థాన్లో జరగాల్సి ఉంది. ఆసియా కప్ సమయంలో వేదికల గురించి ఇండియా, పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫి మ్యాచ్లో భారత్ ఆడుతుందా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ టీం(Sunrisers Hyderabad team) నగరంలో మంగళవారం సందడి చేసింది. బేగంపేట(Begumpet)లోని లైఫ్ స్టైల్లో, అమీర్పేటలోని ఓ హోటల్లో మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాల్గొన్నారు.
వజ్రకరూరులో జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురష్కరించుకునిగాడిదల పరుగు పోటీలను సోమవారం నిర్వహించారు. రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పోటీలో ఎనిమిది గాడిదలు పాల్గొనగా, మురిడికి చెందిన తిప్పేస్వామి ..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊచకోత కోస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే 250కి పైగా పరుగులు కొడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతోంది.
మిల్కీ బ్యూటీ తమన్నాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. 2023 ఐపీఎల్కు సంబంధించి మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్లో ప్రదర్శించారు. ఆ యాప్ మహదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం చేసేందుకు హక్కు లేదు.
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.
చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. ఒక పరుగు తేడాతో కోల్ కతా జట్టు విజయం సాధించింది. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సాగింది. చివరలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఓటమి ఖాయం అని ఆర్సీబీ అభిమానులు భావించారు. కరణ్ శర్మ రూపంలో ఆపద్బాంధవుడు దొరికాడు అనిపించింది. అతను చెలరేగి ఆడటంతో మ్యాచ్ గెలిపిస్తాడని భావించారు. స్టార్క్కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ ఔటవ్వంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.