Home » T20 World Cup
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన రిటైర్మెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని కుండబద్దలు..
ప్రస్తుత ఐపీఎల్లో అద్భుత ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ రాబోయే ప్రపంచకప్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగు ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని సూచించాడు.
ప్రస్తుత ఐపీఎల్లో బ్యాట్తో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ప్రపంచకప్నకు ఎంపిక చేయడం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. వచ్చే నెల ప్రారంభం నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది.
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఎక్కువగా స్టార్ ఆటగాళ్ల పైనే ఆధారపడుతుందని, అలా కాకుండా పూర్తి గేమ్ ప్లాన్తో ముందుకెళ్లాలని విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా సూచించాడు. 2007లో జరిగిన తొలి ఎడిషన్లో తప్ప టీమిండియా మళ్లీ టీ-20 ప్రపంచకప్ అందుకోలేదు.
వచ్చే నెలలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో రోహిత్ శర్మ ఉండడం ఎంతో కీలకమని, అతడు తెలివైన కెప్టెన్ అని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసించాడు. యువరాజ్, రోహిత్ కలిసి 2007 టీ20 ప్రపంచకప్ ఆడారు.
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టుని ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరు ఫామ్లో లేరని..
వచ్చే నెల నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది. టీ20 ప్రపంచకప్ కోసం ఏప్రిల్ 30వ తేదీన బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్లో యువ బ్యాటర్ రింకూ సింగ్కు చోటు దక్కని విషయం తెలిసిందే.
జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) అమెరికా(america) జట్టులో భారత జట్టు మాజీ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌరభ్ నేత్రావల్కర్(Saurabh Netravalkar), హర్మీత్ సింగ్(Harmeet Singh), మిలింద్ కుమార్(Milind Kumar) వంటి క్రికెటర్లు ఉన్నారు.
గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ టీమ్ను అమోఘంగా నడిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్లో కోల్కతా టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు (శుక్రవారం) ముంబై ఇండియన్స్ టీమ్తో వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో కోల్కతా టీమ్ తలపడనుంది.
టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...