ఫ్యానుకు ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-31T15:11:34+05:30 IST
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని కోవిడ్ సెల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బోయిన వీరంజనేయులు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని కోవిడ్ సెల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బోయిన వీరంజనేయులు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంగోలు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో వీరాంజనేయులు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.