భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద
ABN , First Publish Date - 2020-09-01T18:51:12+05:30 IST
భద్రాచలం: భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది.
భద్రాచలం: భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.3 అడుగులకు చేరుకుంది. మరికాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.