భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద

ABN , First Publish Date - 2020-09-01T18:51:12+05:30 IST

భద్రాచలం: భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది.

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద

భద్రాచలం: భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద  గోదావరి నీటిమట్టం 37.3 అడుగులకు చేరుకుంది. మరికాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.



Updated Date - 2020-09-01T18:51:12+05:30 IST