అన్నపై తమ్ముడి హత్యాయత్నం.. కేసు నమోదు
ABN , First Publish Date - 2020-05-01T22:26:24+05:30 IST
నాగర్కర్నూల్: మండలం తూడుకుర్తిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ హత్యాయత్నానికి దారి తీసింది.
నాగర్కర్నూల్: మండలం తూడుకుర్తిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ హత్యాయత్నానికి దారి తీసింది. గ్రామానికి చెందిన తిరుపతయ్య, కురుమయ్య అన్నదమ్ములు. ఓ విషయంగా వీరిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. అన్న తిరుపతయ్యను తమ్ముడు కురుమయ్య కట్టేసి కొట్టాడు. అంతటితో ఆగక ఉరితీసేందుకు యత్నించాడు. నాగర్కర్నూల్ పీఎస్లో ఐదుగురిపై కేసు నమోదైంది.