వైద్యం వికటించి బాలింత మృతి

ABN , First Publish Date - 2020-05-01T22:08:14+05:30 IST

నెల్లూరు: మర్రిపాడు మండలం కంపసముద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వైద్యం వికటించి బాలింత మృతి

నెల్లూరు: మర్రిపాడు మండలం కంపసముద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలింత వెంకటమ్మకి కృష్ణాపురానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు తిరుపాల్ వైద్యం చేశాడు. పరిస్థితి విషమించడంతో నెల్లూరుకు తరలిస్తుండగానే మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది.


Updated Date - 2020-05-01T22:08:14+05:30 IST