వైద్యం వికటించి బాలింత మృతి
ABN , First Publish Date - 2020-05-01T22:08:14+05:30 IST
నెల్లూరు: మర్రిపాడు మండలం కంపసముద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నెల్లూరు: మర్రిపాడు మండలం కంపసముద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలింత వెంకటమ్మకి కృష్ణాపురానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు తిరుపాల్ వైద్యం చేశాడు. పరిస్థితి విషమించడంతో నెల్లూరుకు తరలిస్తుండగానే మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది.