ఆ ఐదు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక

ABN , First Publish Date - 2020-05-02T00:17:58+05:30 IST

శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం

ఆ ఐదు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక

విశాఖపట్నం: శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవే..


శ్రీకాకుళం జిల్లా: మందస, పలాస, మెలియపుట్టి, నందిగామ, వజ్రపు కొత్తూరు, టెక్కలి, పాతపట్నం.

విజయనగరం జిల్లా: పార్వతీపురం, కొమరాడ, మక్కువ, సాలూరు. 

గుంటూరు జిల్లా: శావల్యాపురం, రొంపిచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, నూజెండ్ల, గురజాల, రెంటచింతల, కారంపూడి.

ప్రకాశం జిల్లా: సంతమాగులూరు, బల్లికురవ, ముండ్లమూరు, అద్దంకి, మార్టూరు, యద్దనపూడి, దోర్నాల, అర్ధవీడు, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, గిద్దలూరు.

కర్నూలు జిల్లా: కౌతాలం, ఆదోని,హొలగుండ.


ఈ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచించారు.

Updated Date - 2020-05-02T00:17:58+05:30 IST