హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:51 PM

గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవం జరుగుతుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ గణేశ్ నిమజ్జనోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మీ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు వారి వెంట ఉన్నారు.

హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి 1/6

హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనోత్సవాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్న సీఎం. పక్కన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి 2/6

నిమజ్జనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లును సీఎం రేవంత్‌తోపాటు ఎమ్మెల్యే దానంకు వివరిస్తున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్.

హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి 3/6

నిమజ్జనం వద్ద క్రేన్ సిబ్బందితో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ

హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి 4/6

గణేశ్ నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి 5/6

గణేశ్ నిమజ్జనోత్సవానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్. పసి పిల్లవాడిని ఎత్తుకున్న సీఎం రేవంత్

హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి 6/6

గణేశ్ నిమజ్జనోత్సవానికి విచ్చేసిన చిన్న బాబును ఎత్తుకుని ముద్దాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

Updated at - Sep 17 , 2024 | 03:53 PM