Home » LATEST NEWS
ఇటీవల మోదీ సర్కారు ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో మోదీ సర్కారుకు ఉపశమనం లభించినట్లైంది.
ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాలను 245 శాతం విధిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా, అమెరికా దీనిపై ఏం చెబతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు.
గోళ్లు పెద్దవిగా పెంచుతున్నారా.. స్టైల్గా ఉందిలే అనుకుంటున్నారా.. జర జాగ్రత్త మీ గోళ్ల కారణంగా ఎవరైనా గాయపడితే చట్ట ప్రకారం మీరు శిక్షార్హులవుతారు. ఎవరైనా వ్యక్తులు తమపై ఇతర వ్యక్తులు తమ గోళ్లతో దాడి చేశారని ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తారు.
మహాకుంభ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్లో అనేక మందిని ఎన్కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.
వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలను పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈసారి సింహాచలం చందనోత్సవం కార్యక్రమాన్ని చిన్న పొరపాటూ జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
AP Liquor Scam: లిక్కర్ స్కామ్కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరోజు ముందే సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు సిట్కు సమాచారం అందించారు మాజీ ఎంపీ.
స్కామర్లు రోజుకో విధంగా అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. అదే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఫేక్ యాప్స్ వెలుగులోకి రావడం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mark Shankar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ లక్ష్యంగా సోషల్ మీడియలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. అతడు కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.
Summer Sandwich Ideas: శాండ్విచ్ అంటే చాలామందికి చెప్పలేనంత ఇష్టం. ఈజీగా చేసుకుని తినగలిగే టేస్టీ ఫుడ్ ఐటెమ్స్లో దీనిదే ముందు వరస. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ వేసవిలో మ్యాంగోతో శాండ్విచ్ ట్రై చేయండి. ఈ తియ్యటి కమ్మటి రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వాతావరణంలో కూల్ కూల్ అనుభూతినిచ్చే మామిడి శాండ్విచ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుని ఆస్వాదించండి.
Pillar Collapse: బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి.
US China Trade War: డ్రాగన్ దేశంపై మరోసారి టారిఫ్ కత్తిని ప్రయోగించింది అమెరికా. ఇప్పటికే చైనా వస్తువులపై 145 శాతం విధించగా.. చైనాను రెచ్చగొట్టేలా మరో 100 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య మరోమారు వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసినట్టయింది.
Hyderabad: గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. అరుదైన సర్జరీ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రమాదవశాత్తూ యువకుడి కంట్లో దిగిన స్క్రూ డ్రైవర్ ను చాకచక్యంగా తొలగించి అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రశంసలు అందుకుంటున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియటంలేదని బీజేపీ నేత శ్రావణి తన సన్నిహితులవద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
మేటర్ ఏదైనా కాంట్రవర్సీ కావాల్సిందే.. అది పొలిటికల్గా హీటెక్కి పబ్లిసిటీ రావాల్సిందే.. ఇదీ ఆ నేత తీరు. ఒకప్పుడు పోలీస్ అధికారి నుంచి మొన్నటి మాజీ ఎంపీ వరకు ఆయన లైఫ్ అంతా వివాదాల్లోనే నడుస్తోంది. ఒకప్పుడు తన కెరీర్కు కలిసి వచ్చిన కాంట్రవర్శీ.. ఇప్పుడు మొదటికే మోసం తెస్తున్నాయి.
కల్లీ కల్లు ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో వెచ్చల విడిగా తెల్లకల్లు దుకాణాలు నడుపుతున్నారు. నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. అయితే...
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాబ్ పేట, హన్వాడ మండలాల్లో వర్షం దంచికొట్టింది.
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దుకాణాల్లో లిక్కర్ విక్రయాలన్నీ డైరెక్ట్ క్యాష్ రూపంలోనే లావాదేవీలు జరిగాయి. డిజిటల్ కరెన్సీలో నగదు చెల్లింపులు ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా.. డైరెక్ట్గా క్యాష్ రూపంలోనే నగదు తీసుకొనే వారు. ఈ విక్రయాల్లో 20 శాతాన్ని అంటే.. ఒక నెలకు రాజ్ కసిరెడ్డి కమీషన్ రూ. 60 కోట్లు తీసుకొనేవాడన్నారు. ప్రతి మద్యం కేసు నుంచి రూ. 150 నుంచి రూ. 450 దాకా వసూల్ చేసేవాడు. ఆ నగదు మొత్తంలో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టాడు. అలాగే స్పై అనే చిత్రాన్ని తీశాడు. టాలీవుడ్లో కొంత మందిని పెట్టుబడులు సైతం పెట్టారు. అలాగే నగల దుకాణాల నుంచి సుమారు రూ. 1000 కోట్లు ట్రాన్స్ ఫర్ అయినాయి.
ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే.. వారి పేర్లు పింక్ బుక్లో రాసుకొంటామని.. ఎవరి వదిలి పెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంచివాడు అయి ఉండవచ్చు. కానీ తాను మాత్రం కొంచెం రౌడీ టైప్ అని చెప్పుకొచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హావూర్ జిల్లా చెజార్కీ టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ మహిళ దాడి చేసింది. టోల్ అడిగిన కారణంగా సిబ్బందిపై ఆమె రెచ్చిపోయింది. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో టోల్ చెల్లించాలని ఉద్యోగి అడిగారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్తలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎల్పీ సమావేశం సందర్భంగా నోవాటెల్ హోటల్ కు వెళ్లిన ఆయన.. అక్కడ ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. కొంతలో అపాయం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం జరగడం వెనక అసలు కారణమిదే..
Kushaiguda Crime: సమాజంలో మానవతా విలువలు ఏ స్థాయిలో అడుగంటి పోతున్నాయని చెప్పేందుకు హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన ఈ దుర్ఘటనే నిదర్శనం. అద్దె అడిగిందని ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి.. ఆ పై శవంపై డ్యాన్స్ వేస్తూ అతడు పైశాచిక ఆనందం పొందడం చూస్తే..
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ..
చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ప్రపంచంలోనే అరుదైన ఈ నీలి రంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ వేలం వేయనుంది. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి కోట్లలో ధర పలుకుతుందని అంచనా..
Thunderbolts: వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో తెలుగు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు పిడుగుల వర్షాలు పడుతున్నాయి.