Eluru: ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలు మాయం

ABN, Publish Date - Oct 19 , 2024 | 09:48 PM

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పని చేసే అవుట్ సో ర్సింగ్ ఉద్యోగి ఒక అనాథ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు.

ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పని చేసే అవుట్ సో ర్సింగ్ ఉద్యోగి ఒక అనాథ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు. అంబులెన్సులో తరలిస్తుండగా మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గుర్తించి ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వటంతో శవం తరలింపుకు బ్రేక్ పడింది. దీంతో నిందితుడు వెంటనే ఆ మృతదేహాన్ని మళ్ళీ మార్చరీ యథాస్థానంలో పెట్టేశాడు. ఈ మృతదేహం తరలింపు విషయాన్ని కొద్ది రోజుల పాటు ఆ విభాగానికి సంబందించిన అదికారులు గుట్టు చప్పుడు కాకుండా దాచారు. విషయం బయటకి పొక్కడంతో ఆ తర్వాత చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో..

Updated at - Oct 19 , 2024 | 09:48 PM