Group-1 Mains: ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:44 AM
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి; అభ్యర్థులు హాల్టికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని, మార్గదర్శకాల పేపరు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని, మొత్తం ఏడు పేపర్లు ఉంటాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..