• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

Pemmasani Chandrasekhar: ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani Chandrasekhar: ఆ రైతులతో మరోసారి మాట్లాడతాం: పెమ్మసాని చంద్రశేఖర్

రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

Rajinikanth: శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్

తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్‌స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Veligallu Project: వెలిగల్లు ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు

Veligallu Project: వెలిగల్లు ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు

వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయి సుమారు 16 సంవత్సరాలు అవుతోం ది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశిత ఆ యకట్టుకు నీళ్లు అందడం లేదు. పిచ్చిమొక్క లు, మట్టి, రాళ్లతో కాలువలు పూడిపోవడం.. లైనింగ్‌ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి.

Banana Prices: అరటికు డిమాండ్‌.. పెరిగిన ధరలు

Banana Prices: అరటికు డిమాండ్‌.. పెరిగిన ధరలు

కొంతకాలంగా అరటి ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే నాలుగైదు రోజులుగా అరటి ధరలు పెరుగుతున్నాయి.

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఫైబర్ నెట్ కేసు కొట్టివేత

వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

Minister Nimmala Ramanaidu: మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌

Minister Nimmala Ramanaidu: మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌

మోసం, దగా అనే పదాలకు వైఎస్‌ జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Minister Payyavula Keshav: వాజపేయి అడుగుజాడల్లో మోదీ, బాబు

Minister Payyavula Keshav: వాజపేయి అడుగుజాడల్లో మోదీ, బాబు

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజపేయి దేశంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Captain Deepika: మా ఊరికి రోడ్డు వేయరూ..

Captain Deepika: మా ఊరికి రోడ్డు వేయరూ..

తమ ఊరికి రహదారి సౌకర్యం కల్పించాల ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు అంధుల టీ-20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ దీపిక విజ్ఞప్తి చేశారు.

SIT: మద్యం స్కాంలో.. శ్రీధర్‌రెడ్డిది ప్రముఖ పాత్ర

SIT: మద్యం స్కాంలో.. శ్రీధర్‌రెడ్డిది ప్రముఖ పాత్ర

మద్యం కుంభకోణం కుట్రలో సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6) కీలకపాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొంది.

SIT Petition: చెవిరెడ్డి వ్యవహారంలో సిట్‌ పిటిషన్‌పై 17కు విచారణ వాయిదా

SIT Petition: చెవిరెడ్డి వ్యవహారంలో సిట్‌ పిటిషన్‌పై 17కు విచారణ వాయిదా

మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కోర్టు కు తీసుకొచ్చినపుడు కుటుంబ సభ్యులు తప్ప...



తాజా వార్తలు

మరిన్ని చదవండి