రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వెలిగల్లు ప్రాజెక్టు పూర్తయి సుమారు 16 సంవత్సరాలు అవుతోం ది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశిత ఆ యకట్టుకు నీళ్లు అందడం లేదు. పిచ్చిమొక్క లు, మట్టి, రాళ్లతో కాలువలు పూడిపోవడం.. లైనింగ్ లేకపోవడంతో.. కాలువలకు వదిలిన నీళ్లలో ఎక్కువగా ఇంకిపోవడం.. బయటకు వెళ్లిపోతున్నాయి.
కొంతకాలంగా అరటి ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. అయితే నాలుగైదు రోజులుగా అరటి ధరలు పెరుగుతున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్చిట్ ఇచ్చింది.
మోసం, దగా అనే పదాలకు వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి దేశంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
తమ ఊరికి రహదారి సౌకర్యం కల్పించాల ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు అంధుల టీ-20 క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి చేశారు.
మద్యం కుంభకోణం కుట్రలో సజ్జల శ్రీధర్రెడ్డి(ఏ-6) కీలకపాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేర్కొంది.
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని కోర్టు కు తీసుకొచ్చినపుడు కుటుంబ సభ్యులు తప్ప...