వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు.
‘కల్తీ నెయ్యి సరఫరాతో నాకు ఎటువంటి సంబం ధం లేదు. చైర్మన్ చెప్పింది చేయాలి కదా. చైర్మనే బాస్’ అని టీటీడీ ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న బెయిల్ పిటిషన్పై సోమవారం నిర్ణయం వెల్లడిస్తామని...
ఆరోగ్య రంగంలో ఐటీని అనుసంధానం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు...
చింతూరు- మారేడుమిల్లి ఘాట్రోడ్ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.
అమెరికాలోని డాలస్ నగరంలో చెత్త నిర్వహణ విధానాన్ని ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించనున్నారు.
జిల్లా కలెక్టర్ల సదస్సును ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ నూతన అథారిటీని తీసుకొచ్చింది.