తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో ఎంటెక్ కోర్సులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అధ్యాపక సిబ్బంది కొరత ఉందంటూ మూడేళ్ల క్రితం ఈ కోర్సులను అక్కడ రద్దు చేశారు.
విద్య అనేది హిందూ భావజాలంతో కాకుండా.. ఉన్నత ప్రమాణాలతో ఉండాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఎస్ఎఫ్ఐ)జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య పేర్కొన్నారు.
ఆర్టీసీని పరిరక్షించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగుల వేస్తోందని ప్రజా రవాణా సంస్థ(ఏపీపీటీడీ) చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పోట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ పట్టు బిగించింది.
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలన్నింటిలో మార్చి నుంచి రెండు పూట్లా అన్నప్రసాద వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
ఆకాంక్షిత జిల్లాల్లో వైఎస్సార్ కడప జిల్లాకు దేశంలోనే మొదటి ర్యాంకు వచ్చింది.
అవును.. నేను విన్నాను. జయచంద్రారెడ్డి ఇంట్లోనే నకిలీ మద్యం తయారీపైన చర్చ జరిగింది. నకిలీ మద్యం తయారు చేసి అమ్మితే భారీగా లాభాలు...
గుడ్డు ధర దూసుకెళ్తోంది! రాష్ట్రంలో శనివారం మార్కెట్లో అమ్మాల్సిన గుడ్ల ధరను శుక్రవారం సాయంత్రమే నిర్ణయించి ప్రకటిస్తారు.
మితిమీరిన వేగం ఐదు ప్రాణాలను బలి తీసుకుంది. కొబ్బరి కాయల లోడుతో వెళుతున్న వాహనం అదుపుతప్పి పంట కాల్వలో బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.