ధరలు చుక్కలంటుతున్నా సరే... దేశ ప్రజలు బంగారాన్ని విపరీతంగా కొనేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ నాటికి భారతీ య కుటుంబాల వద్ద నగలు, కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న...
వాతావరణపరమైన కారణాలతో వాహనాలు, పరిశ్రమలు, మౌలిక వసతులకు తుప్పు పట్టడం ద్వారా ఏటా జీడీపీలో 5 శాతం లేదా 10 వేల కోట్ల డాలర్ల (రూ.8.8 లక్షల కోట్లు) నష్టం వాటిల్లుతోందని వివిధ అధ్యయనాల్లో...
లాభాల స్వీకారం, ఎఫ్పీఐల అమ్మకాలు సోమవారం స్టాక్ మార్కెట్ను కుంగదీశాయి. సెన్సెక్స్ 609.68 పాయింట్ల నష్టంతో 85,102.69 వద్ద ముగియగా నిఫ్టీ 225.90 పాయింట్ల నష్టంతో...
అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఐబీ ఎం మరో భారీ కొనుగోలు జరిపింది. డేటా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కాన్ఫ్లుయెంట్ను 1,100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.లక్ష కోట్లు) దక్కించుకుంది....
జెనోమ్ వేలీలో కార్యకలాపాలు సాగిస్తు న్న... ఫెరోమోన్, సెమియో కెమికల్ ఆధారిత పంట రక్షణ ఉత్పత్తుల విభాగంలోని ఏటీజీసీ బయోటెక్ కంపెనీ ఇజ్రాయెల్కు చెందిన...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ మరో సరికొత్త కేన్సర్ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందుకోసం ఇమ్యూటెప్ లిమిటెడ్ కంపెనీతో...
కొత్త తరం జీఏఎన్ టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి సంపూర్ణ జీఏఎన్ వ్యవస్థను నెలకొల్పడం లక్ష్యంగా నవిటాస్ సెమీ కండక్టర్ కార్పొరేషన్తో
రేటింగ్స్ సంస్థ మూడీస్ అదానీ సంస్థల రేటింగ్ను మెరుగుపరిచింది. పలు సంస్థల రేటింగ్ను ‘సుస్థిరత’కు పెంచింది. ఈ విషయంపై అదానీ గ్రూప్ సీఈఓ మాట్లాడుతూ సంస్థ మౌలిక వ్యాపారాలు రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీకి జియో హాట్ స్టార్ షాకిచ్చింది.
మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. నెలకు ఒకసారి ఈఎంఐ చెల్లించే విధానాన్ని ఎంచుకుంటున్నారా. అయితే.. ఒక్కసారి ఈ ప్లాన్ను పరిశీలించండి. భారీ వడ్డన నుంచి ఉపశమనం పొందే ఆ ప్లాన్ వివరాలు మీకోసం..