ప్రపంచం యావత్తు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అందుబాటులోకి వస్తున్న అవకాశాలు...
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు ఒకేసారి రెండు షాక్లు తగిలాయి. ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్లో...
బ్లూస్టార్ లిమిటెడ్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో 5 లక్షల స్మార్ట్ ఏసీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది....
న్యూజెర్సీ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న కాగ్నిజెంట్ ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా సకాలంలోనే మెరిట్ ఆధారంగా అర్హులైన ఉద్యోగులకు..
క్యాన్సర్ చికిత్సకు ప్రోటాన్ బీమ్ థెరపీ సొల్యూషన్లు అందించేందుకు అయాన్ బీమ్ అప్లికేషన్స్తో...
ఫ్రీడమ్ బ్రాండ్ నేమ్తో వంటనూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్ కంపెనీ ‘జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా’ తాజాగా మసాలా ఉత్పత్తుల తయారీ...
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. దేశంలోనే అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ కూడా. పాలసీదారుల నుంచి ప్రీమియం రూపంలో సేకరించిన సొమ్ములో...
అమెరికా, దాని కీలక వాణిజ్య భాగస్వాముల మధ్య పరస్పర సుంకాల పోరు మరింత తీవ్రమవడంతో యూఎస్ స్టాక్ మార్కెట్లు...
వాణిజ్య యుద్ధాలు, ఐటీ, మెటల్ స్టాక్స్లో విక్రయాలు సూచీలను పడేస్తున్నాయి. మంగళవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. గత కొన్ని వారాల్లో సెన్సెక్స్ ఏకంగా 12, 500 పాయింట్లకు పైగా కోల్పోయింది.
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగినా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది తగిన సమయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..