భారత-రష్యా ఇంధన బంధం మరింత బలపడుతోంది. గుజరాత్ జామ్నగర్లోని తన రిఫైనరీకి రష్యా నుంచి పదేళ్ల పాటు రోజుకు ఐదు లక్షల బ్యారళ్ల చమురు దిగుమతి చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)...
ప్రామాణిక ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 236.18 పాయింట్లు కోల్పోయి 81,289.96 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,548.70 వద్ద స్థిరపడింది...
టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాలైన ట్రక్కులు, బస్సుల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు జనవరి 1వ తేదీ నుంచి...
హైదరాబాద్కు చెందిన న్యూలాండ్ లేబొరేటరీస్ నుంచి అమెరికాకు చెందిన క్యాపిటల్ గ్రూప్ పూర్తిగా వైదొలిగింది. న్యూలాండ్లో తనకున్న 3.77 శాతం వాటాను...
తాజాగా స్టాక్ మార్కెట్లో నమోదైన ఓ చిన్న కంపెనీ సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా రూ.10.5 లక్షల వద్ద లిస్టయి దేశంలో ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సెక్యూరిటీగా...
దేశంలో గత కొన్ని నెలలుగా పైపైకి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం ఈసారి తగ్గుముఖం పట్టింది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్న స్థాయికి మాత్రం చేరలేదు. అయితే ఎంత మేరకు తగ్గిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఇంటెల్లో ఉద్యోగుల మేలు కోసం తాను చేపడుతున్న ఉపవాస దీక్షలో సహోద్యోగులు పాల్గొనాలంటూ సంస్థ మాజీ సీఈఓ పాట్ గెల్సింగర్ తాజాగా నెట్టింట అభ్యర్థించారు.
మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయలేదా. అయితే వెంటనే ఫైల్ చేయండి. ఎందుకంటే మీరు ఆలస్య రుసుముతో చెల్లించే గడువు సమీపిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇకపై పీఎఫ్ డబ్బుల కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఎందుకంటే వచ్చే నెల నుంచి పీఎఫ్ మొత్తాన్ని ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. అయితే దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో ఎక్కువ మనీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి వాటి విషయంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.