దేశంలోని బిజినెస్ స్కూళ్ళలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్షల్లో మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మ్యాట్ ఒకటి. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్....
CAT 2025 పరీక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకే రోజు మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు కీలక సూచనలు.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో వయో పరిమితి అంశం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. 28 ఏళ్లు దాటితే హాస్టల్ లేదని అధికారులు పేర్కొనడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏఐ జమానాలో కంప్యూటర్ సైన్స్, ఐటీ డిగ్రీ పట్టాలు ఉన్న వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్టు తేల్చింది. ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎంబీఏ కాస్త వెనుకబడగా కామర్స్ గణనీయంగా మెరుగైనట్టు కూడా నివేదికలో తేలింది.
ఈ ఏఐ జమానాలో అద్భుతమైన కెరీర్ను నిర్మించుకోవడం ఎలా అనేది యువతను వేధిస్తున్న ప్రశ్న. అయితే, అమెజాన్ ఉద్యోగుల నుంచి తాను ఆశించేది ఏమిటో సంస్థ అధినేత జెఫ్ బెజోస్ చాలా కాలం క్రితమే స్పష్టంగా తెలియజేశారు. ఆయన మాటలనే యువత ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(MCC) నీట్ పీజీ రౌండ్ 1 కౌన్సిలింగ్కు సంబంధించి సవరించిన షెడ్యూల్ను ప్రకటించింది. కౌన్సిలింగ్కు సంబంధించి పూర్తి వివరాలను..
ప్రఖ్యాత ఇంగ్లీష్ నిఘంటువు సంస్థలు ఏడాదికోసారి 'వర్డ్ ఆఫ్ ద ఇయర్'ను విడుదల చేస్తుంటాయి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, కొలిన్స్ లాంటి డిక్షనరీలు ఇందులో బాగా ప్రాచుర్యం పొందాయి. అలా కేంబ్రిడ్జ్ విడుదల చేసిన తాజా జాబితాలో ఈ ఏడాదికి గానూ 'పారాసోషల్' అనే పదం నిలిచింది. ఈ పదం అర్థం ఏంటి? ఎందుకు ఈ పదం ఇయర్ ఆఫ్ ద వర్డ్గా ఎన్నికైందో? ఆ వివరాలు మీకోసం...
ఆర్ఆర్బీ గ్రూప్-డీ సంబంధిత రివైజ్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల అయింది. తొలుత ఈ పరీక్షలు నవంబర్ 17 నుంచి ప్రారంభం కావాల్సిఉండగా.. నియామక ప్రక్రియకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా వాయిదాపడింది.