Home » Prathyekam
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి పజిళ్లకు సమాధానాలు తెలుసుకునేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే విజయంతం అవుతుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా...
అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవ్వరూ పసిగట్టలేరు. కొందరు రేయింబవళ్లు కష్టపడినా దొరకని అదృష్టం.. మరికొందరిని ఏం చేయకపోయినా వరిస్తుంది. స్వయంగా అదే వెతుక్కొని వచ్చి మరీ తలుపు తడుతుంది. ఇప్పుడు ఓ మహిళ విషయంలో కూడా అదే జరిగింది.
యాపిల్ పండు నైలపై పడడం చూసిన న్యూటన్.. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చారు. ఆ తర్వాత ఆయన దీనిపై అనేక పరిశోధనలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ కాలువ వీడియో చూసి..
మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన పర్వతంపై దృశ్యాల తాలుకు వీడియోను ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేశారు. వీడియోలోని ప్రకృతి అందాలు చూసి జనాలు మైమరిచిపోతున్నారు. బిజీ జీవితానికి బ్రేక్ ఇచ్చి ఇలాంటి దృశ్యాలు ఆస్వాదించాలని మహీంద్రా సూచించారు.
షార్ట్ వీడియోల కోసం వీధుల్లో బైక్పై స్టంట్స్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేసే చర్యలకు ఉపక్రమించారు.
వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు.. అన్న మాటను నిజం చేస్తూ మన కళ్ల ముందు చాలా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఎక్కడా వెతకుండానే అదృష్టం వరిస్తుంటుంది. మట్టి పని చేసుకునే కూలీలకు ..
టేస్ట్ అట్లాస్.. ఇది ప్రఖ్యాత వంటల గైడ్.. పలు మార్గాలలో వివిద దేశాల వంటకాలను, పానీయాలను అందరికీ పరిచయం చేస్తూ రుచులను వ్యాప్తి చేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ వంటకాల సంకలనాన్ని వెలువరించింది. ఏప్రిల్ 2024 ర్యాంకింగ్ ల ప్రకారం వెలువడిన ఈ సంకలనంలో టాప్ 50లో 9 భారతీయ వంటకాలుండటం విశేషం.
మన అభిరుచికి తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ముఖ్యంగా కొందరు వ్యక్తుల పర్యవేక్షణలో పని చేయడం మరింత కష్టం. కానీ, చాలా మంది జీతం కోసం, కుటుంబ పోషణ కోసం వేరే దారిలేక కష్టమైనా పని చేస్తూనే ఉంటారు. మరికొందరు మాత్రం అలాంటి విషపూరిత వాతావరణంలో పని చేయలేక ఉద్యోగం వదిలేస్తుంటారు.
అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా రొడ్రిగోజ్ సరికొత్త సంచలనం సృష్టించింది. 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్ట్ అయిన రొడ్రిగోజ్ సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించింది.
ఎండ వేడికి శరీరంలో శక్తి సన్నగిల్లి జనం నీరసించి పోతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో గర్భిణులు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని లేదంటే సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.