Home » LATEST NEWS
జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో భూములకు సంబంధించి వచ్చిన దరఖా స్తులపై రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచార ణ జరిపిన అనంతరం సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
2024-25 యాసంగి ధాన్యం మార్కెట్కు రానున్న నేపథ్యంలో సన్నద్ధం కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.
టీడీపీకి పూర్వవైభవం తీసుకరావాలని నాయకులు బాలప్ప, చంద్రశేఖర్రెడ్డి అన్నారు.
యు వత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమర యోధులను స్మరించుకొని దేశభక్తిని పెంపొందించు కోవా లని ఉమ్మడి జిల్లా యువజన సర్వీసుల శాఖ, యూత్ అధికారి సుశీల్బాడ్, సీవీరామన్ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ గడిపెల్లి నర్సయ్య పేర్కొన్నారు.
ప్రభు త్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించి, మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగకు అవసరమయ్యే సరకుల కొనుగోళ్లతో శనివారం జోగుళాంబ గద్వాల పట్టణం సందడిగా మారింది.
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండ లంలోని వెంకటాపురం గ్రామ సమీపంలోని కొండపై వెలసిన పాగుంట లక్ష్మీ వెంకటేశ్వ రస్వామి ఆలయంలో శనివారం ఉగాది అ మావాస్య సందర్భంగా అర్చకులు, ఆలయ పెద్దలు స్వామి, అమ్మవారి కల్యాణాన్ని ఘ నంగా జరిపించారు.
ఆరంభ ఐపీఎల్ సీజన్ నుంచి క్రమం తప్పకుండా అన్ని మ్యాచ్లు ఆడుతున్న క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకడు. ధోనీ తర్వాత ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాడు రోహిత్ శర్మ. తాజాగా రోహిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఐపీఎల్లో 600 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
సౌదీలో ఉంటున్న ఓ ఎన్నారై అకస్మాత్తుగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ పండుగ జరుపుకోవాలనే తన కోరిక తీరకుండానే విగత జీవిగా స్వదేశానికి చేరుకొన్నాడు.
Hyderabad Water Crisis: హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.
Gunfire In Hyderabad: హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కపూర్లో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతలో వారిని ఆపేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.
Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.
యూట్యూబర్ శంకర్ను అంబర్పేట పోలీసులు ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని, వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ పెట్టుకుని వాహనాల్లో తిరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెక్కలి విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయారు. చెప్పలేని, రాయలేని పదాలతో ప్రభుత్వ అధికారిని దూషించారు.
ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు తెలిస్తే, తెలియని విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది.
న్యూఢిల్లీ: భారీ భూకంపాలతో (Earthquake) అతలా కుతలమైన మయన్మార్ (Myanmar)కు భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సమాగ్రిని అక్కడకు పంపింది. భారత వాయుసేనకు చెందిన సీ130జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ పోర్టు స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది.
మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అయ్యింది. ప్రతి రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ, నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.
TDP Foundation Day: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు.
తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్కు వినతిపత్రం సమర్పించారు.
Yashwant Verma FIR Case: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఎఫ్ఐఆర్కు సుప్రీం కోర్టు నో చెప్పేసింది. అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
Myanmar Earthquake: మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.