Home » LATEST NEWS
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, సీఎం రేవంత్ ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. మెస్సీ, సీఎం రేవంత్ టీం ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు.
అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి భారత్లో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం కోల్కతాలో ఉన్న మెస్సి.. మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నాడు. సాయంత్రం సీఎం రేవంత్తో కలిసి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాడు.
ఫుట్బాల్ స్టార్ మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆర్ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.
అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కత్తాలో అడుగుపెట్టారు. విమానాశ్రయంలో దిగిన మెస్సిని చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు.
నేడు రాశిఫలాలు 13-12- 2025 - శనివారం , కొత్త పరిచయాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది.
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన సచిన్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో దిగగానే.. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు.
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అఖండ 2 సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు మనసు మార్చుకున్నారు.
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫాంహౌస్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై దువ్వాడ జంటపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 12.. పన్నెండు రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాలో గోల్డ్ కార్డుల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఒక మిలియన్ డాలర్లకే ఈ కార్డు కొని అమెరికా పౌరసత్వం తీసుకోవచ్చు. ఈ కార్డుపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో తొలి దశ పంచాయతీ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 3,834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఇంట్లో ధనం నిలవాలంటే ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు పాటిస్తే ఇంట్లో ధనం నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.