Home » LATEST NEWS
అనుకున్నట్టుగానే ఈ ఏడాది రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం కాస్త తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిర్దేశించిన రూ.18వేల కోట్ల లక్ష్యం చేరుకోవడం కష్టమని గుర్తించిన అధికారులు..
వైద్య ఆరోగ్య శాఖలో ఓ కీలక విభాగానికి అధిపతి(హెచ్వోడీ), ఆ కార్యాలయంలోని మరో ఆరుగురిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకుంది.
భారతదేశంలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు.
గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీఎస్పీ ప్రణీత్రావుతో టచ్లోకి వెళ్లానని, కొన్ని నంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించానని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, మీడియా ఛానల్ అధినేత శ్రవణ్రావు అంగీకరించినట్లు తెలిసింది.
ఉదయం ఏదో ఫోన్ రింగ్ అవుతుంది బంధువుకి ఒంట్లో బాగాలేదని సారాంశం హాస్పిటల్కి వెళ్లేసరికి అశ్రునివాళి వాట్సాప్లో దూరపు చుట్టాల పెళ్లి సందడికి తప్పక రమ్మని ఒక షార్ట్ వీడియో అన్న కొడుకు విదేశాల్లో పైచదువులకు...
దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెంలో ఎర్త్సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, శ్రీరామనవమిలోగా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా శనివారం పసుపు జెండాలు రెపరెపలాడాయి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఊరూవాడా వేడుకలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యనాయకులు హాజరయ్యారు.
హిమాచల్ప్రదేశ్లో రెండు చోట్ల 520 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో నిర్మించనుంది. నామినేషన్ విధానంలో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కి చెందిన హై ఎండ్ బస్సులలో అటెండర్ల కోసం పిలిచిన టెండర్లపై వివాదం నెలకొంది.
పత్రికా పఠనంతో ప్రపంచ జ్ఞానం లభిస్తుందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు.
Hyderabad Water Crisis: హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.
Gunfire In Hyderabad: హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కపూర్లో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతలో వారిని ఆపేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.
Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.
యూట్యూబర్ శంకర్ను అంబర్పేట పోలీసులు ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని, వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ పెట్టుకుని వాహనాల్లో తిరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెక్కలి విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయారు. చెప్పలేని, రాయలేని పదాలతో ప్రభుత్వ అధికారిని దూషించారు.
ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు తెలిస్తే, తెలియని విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది.
న్యూఢిల్లీ: భారీ భూకంపాలతో (Earthquake) అతలా కుతలమైన మయన్మార్ (Myanmar)కు భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సమాగ్రిని అక్కడకు పంపింది. భారత వాయుసేనకు చెందిన సీ130జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ పోర్టు స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది.
మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అయ్యింది. ప్రతి రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ, నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.
TDP Foundation Day: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు.
తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్కు వినతిపత్రం సమర్పించారు.
Yashwant Verma FIR Case: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఎఫ్ఐఆర్కు సుప్రీం కోర్టు నో చెప్పేసింది. అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
Myanmar Earthquake: మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.