Home » Sports
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రా సౌదీ స్మాష్ అంతర్జాతీయ టీటీ టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. గత మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చి...
టీ20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా పసికూన మంగోలియా చెత్త రికార్డును మూటగట్టుకొంది...
ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే..
ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55) ...
ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్లో ఇరుజట్లు..
గతేడాది అక్టోబర్లో జరిగిన ప్రపంచకప్లో పసికూన అఫ్గానిస్తాన్ సాధించిన సంచలన విజయాలు క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరిచాయి. ఆస్ట్రేలియా మీద గెలిచినంత పని చేసి ఓడిన అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ మీద సునాయాసంగా గెలిచేసింది. ఇంగ్లండ్పై కూడా విజయం సాధించింది.
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఎక్కువగా స్టార్ ఆటగాళ్ల పైనే ఆధారపడుతుందని, అలా కాకుండా పూర్తి గేమ్ ప్లాన్తో ముందుకెళ్లాలని విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా సూచించాడు. 2007లో జరిగిన తొలి ఎడిషన్లో తప్ప టీమిండియా మళ్లీ టీ-20 ప్రపంచకప్ అందుకోలేదు.
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్లా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
ఐపీఎల్ 2024లో నేడు 57వ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. అయితే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ వెళ్లేందుకు రెండు జట్లకు మరింత ఛాన్స్ ఉంటుంది.
అరుణ్జైట్లీ మైదానంలో వరుసగా నాలుగో మ్యాచ్లోనూ 220కిపైగా స్కోరు నమోదైన వేళ.. ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్దే పైచేయి అయ్యింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), ఫ్రేజర్ (20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) మెరుపు...