Home » ABN
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.
నిజామాబాద్లోని వినాయక్ నగర్లో దొంగలు రెచ్చిపోయారు. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లి పోయారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తమ కూతురిని ప్రేమించాడనే నెపంతో ఓ యువకుణ్ని ఇంటికి పిలిపించి దాడిచేసి హతమార్చారు కుటుంబ సభ్యులు.
జంట హత్యల కేసులో తప్పించుకు తిరుగుతున్న వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోవాలని వారు నిర్ణయించుకున్నారు.
సీతాఫలానికి సంబంధించి.. మాస్టర్ చెఫ్ నెహా దీపక్ షా తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అర్జెంటినా ఫుట్బాల్ దిగ్గజం ఇండియా టూర్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మూడు రోజుల భారత పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి అభిమానుల్ని అలరించనున్నాడు మెస్సీ. ఆ పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
టీటీడీలో ఇటీవల వెలుగుచూసిన పట్టువస్త్రం స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ పట్టు దుపట్టాకు సంబంధించి రూ.54 కోట్ల మోసం బయటపడిందని మీడియా వేదికగా వెల్లడించారాయన.
తెలంగాణలో తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం ఉదయం 7.00 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ దీపావళి. ఈ పండగకు అరుదైన గుర్తింపు లభించింది. యొనెస్కో వారసత్వ జాబితాలో ఈ దీపావళి పండగకు స్థానం దక్కింది.
ఉల్లిపాయ.. దంపతుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఇది.. ఒకరికి ఇష్టంగా, మరొకరికి అయిష్టంగా మారి.. ఏకంగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారి వైవాహిక జీవితానికి చెక్ పెట్టింది. అసలేమైందంటే...