Home » ACB
ఎన్వోసీ జారీ చేసేందుకు రూ. పది లక్షల లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిషోర్ ఏసీబీకి చిక్కారు. పటాన్చెరులోని నీటిపారుదల శాఖ డివిజనల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Vijay Kumar ACB Questioning: గత ప్రభుత్వ హాయంలో సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెండో రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మొదటి రోజు విచారణకు సహకరించకపోవడంతో మరోసారి విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు ఆదేశించారు.
Vijay Kumar ACB Investigation: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు.
ఓ కేసు విషయంలో మెడికల్ షాపు యాజమాని నుంచి లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్టెన్షన్ మెడికల్ ఆఫీసర్ (డీఈఎంవో) రవి శంకర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు.
Vijaykumar ACB Investigation: ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 2న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటకు చెందిన ప్రసాద్.. 11కేవీ విద్యుత్ లైన్ను పక్కకు మార్చడానికి దుండిగల్ మునిసిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి సబ్స్టేషన్ ఏఈ సురేందర్రెడ్డిని సంప్రదించారు.
తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని అన్నదమ్ముల పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ, ప్రైవేట్ ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎదునూరి రమేష్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
జగన్ మీడియాతోపాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ చానళ్లు, మరిన్ని యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి రూ.వందల కోట్లు ప్రకటనల రూపంలో దోచిపెట్టిన ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్కుమార్రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీచేసింది.
SIT investigation: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తుతో టీటీడీ ఉద్యోగుల్లో గుబులు నెలకొంది. ఈ వ్యహారంలో టీటీడీ ఉద్యోగులను విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా అందజేసింది.
భవన నిర్మాణ బిల్లు చెల్లింపునకు, ప్లాట్ మ్యుటేషన్ చేయడానికి, బార్ లైసెన్స్ జిరాక్సు కాపీలు ఇవ్వడానికి లంచాలు తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.