Home » Amaravati farmers
సాగు ఖర్చులు తగ్గించి, నాణ్యమైన దిగుబడుల ద్వారా రైతులకు నికరాదాయం సమకూరేలా వ్యవసాయశాఖ పంటల వారీగా ప్రణాళికలు అమలు చేయనున్నది.
రైతులకు రూ.కోట్లలో బకాయి పెట్టిన సొమ్మును కూటమి ప్రభుత్వం చెల్లించింది. 2023-24లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.1,674.47 కోట్లు అప్పటి ప్రభుత్వం...
ముతక రకాలు, గింజ లావు రకాలు అమ్ముడుపోక, ఎగుమతి కాక, పౌరసరఫరాల ద్వారా పంపిణీ చేసినా ప్రజలు తినక సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ధాన్యం, ఇతర పంటల తూకం కోసం 2022-23లో వివిధ జిల్లాల్లోని ఆర్బీకేల వద్ద 93 వేబ్రిడ్జిలు నిర్మించారు.
అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారంటూ మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ శాఖలు పరిష్కరించాల్సిన అంశాలు. అంటే... మొత్తం 7,42,301 సమస్యల్లో సగం ఒక్క రెవెన్యూ శాఖవే ఉన్నాయన్నమాట.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది.
విద్వాంసుడు దండమూడి రామమోహనరావు 95వ జయంతిని పురస్కరించుకుని కళాకారులు ‘శత మృదంగ వాయిద్య’ నివాళులర్పించారు.
చేతిలో భూమి లేదని బ్యాంకులు అప్పులివ్వడం లేదు. వ్యవసాయ పరపతి సంఘాలూ రుణాలివ్వడం లేదు.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో సాధించిన వృద్ధి రేటు గత వైసీపీ పాలనలో రివర్స్ అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ గాడిన పడుతోంది.