• Home » Anantapur

Anantapur

Ananthapuram News: కిలో రూ.20కే గోధుమ పిండి..

Ananthapuram News: కిలో రూ.20కే గోధుమ పిండి..

అనంతపురంలో కిలో గోధుమ పిండి.. కేవలం రూ.20కే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో రూ. రూ.40ల నుంచి రూ.80ల వరకు అమ్ముతుండగా.. ప్రజల కోసం రాష్ట్రప్రభుత్వం రేషన్ షాపుల్లో కేవలం రూ.20కే విక్రయిస్తోంది. దీంతో ప్రజలు రేషన్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.

GOD: వైభవంగా అయ్యప్పస్వామి రథోత్సవం

GOD: వైభవంగా అయ్యప్పస్వామి రథోత్సవం

మండల కేంద్రానికి సమీపం లో ఎం. కొత్తపల్లి వద్ద బం డపై వెలసిన అ య్యప్ప స్వామి సన్నిధానంలో స్వామి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువా రం ఆలయ నిర్మాణ సంకల్ప కులు పచ్చార్ల ఆంజినేయులు నాయుడు ఆధ్వర్యంలో స్వా మి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

CC ROAD:  సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

CC ROAD: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

గత వైసీపీ పాలనలో ఇరగంపల్లి నుంచి తలమర్ల గ్రామం వరకు తారురోడ్డు నిర్మించలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే ఎమ్మెల్యే పల్లె సిం ధూరరెడ్డి సహకారంతో ఇరగంపల్లి నుంచి తలమర్లకు తారురోడ్డు ఏర్పా టు చేశారు.

DSP: అప్రమత్తతో నేరాలు దూరం : డీఎస్పీ

DSP: అప్రమత్తతో నేరాలు దూరం : డీఎస్పీ

గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలు దూరం అవుతాయని డీఎస్పీ హేమంత కుమార్‌ తెలిపారు. మండలపరిధిలోని ముస్టూరు లో గురువారం రాత్రి డీఎస్పీ హేమంతకుమార్‌ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ... గ్రామలలో ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దల ద్వారా గానీ, పోలీసుల దృష్టికి తీసుకొచ్చి గానీ పరిష్కరించుకోవాలని సూచించా రు.

MLA:  సన్మార్గంలో నడిపించడమే ఏసు మార్గం : ఎమ్మెల్యే

MLA: సన్మార్గంలో నడిపించడమే ఏసు మార్గం : ఎమ్మెల్యే

మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా గురువా రం పట్టణంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొ న్నారు.

CHRISTMAS: కన్నుల పండువగా క్రిస్మస్‌

CHRISTMAS: కన్నుల పండువగా క్రిస్మస్‌

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ కవర్గాల వ్యాప్తంగా క్రైస్తవులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను ప్రత్యేకంగా విద్యుత దీపాలతో అలంకరించారు.

Special Trains: గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

Special Trains: గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. అనంతపురం జిల్లాలని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. కాకినాడ టౌన్‌-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.

PROTEST: బంగ్లాదేశలో హిందువులపై దాడులకు నిరసన

PROTEST: బంగ్లాదేశలో హిందువులపై దాడులకు నిరసన

బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్‌ సర్కిల్‌ నుంచి కళాజ్యోతి సర్కిల్‌ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

MEETING: భక్తి భావంతో దేశ సమైక్యతకు పాటు పడదాం

MEETING: భక్తి భావంతో దేశ సమైక్యతకు పాటు పడదాం

భక్తి భావంతో దేశ సమై క్యత కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని శృంగేరి విరూపాక్ష మఠం పీఠానికి చెందిన విద్యానృసింహభారతి పేర్కొన్నారు. మతమార్పిడి, మ త విద్వేషాలను నిరోధించాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రం లోని గీతా మందిరంలో బుధవారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో హిందూ సమ్మే ళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

VEHICLE:  ప్రభుత్వ వాహనం మూలకు...

VEHICLE: ప్రభుత్వ వాహనం మూలకు...

ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్ముగా భావించి అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన బా ధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంటుంది. అయితే ఆ బాధ్యత ఎక్కడ కనిపిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల కష్టార్జి తాన్ని పన్నుల రూపంలో కట్టిన ప్రభుత్వ ధనంతో రూ. లక్షలు ఖర్చుచేసి కొను గోలు చేసిన టయోటా ఇన్నోవా వాహనం ప్రస్తుతం ఉపయోగం లేకుం డా మూలన పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి