Home » Andhra Pradesh
ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫాంహౌస్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై దువ్వాడ జంటపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా..20మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.
దువ్వాడ మాధురి శ్రీనివాస్కి బిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(Jbiet) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్హౌస్లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
కడప కొత్త మేయర్ పాకా సురేష్కు వ్యతిరేకంగా నగరంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మన కడపకు ఇదేం కర్మ.. సిగ్గు సిగ్గు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.
స్నేహబంధం చాలా మధుర మైనది.. ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లయినా చెరిగిపోదు.. చెదిరిపోదు..
పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారులు జరిమానాలకు పరిమితం కావడంతో రైల్వే ప్రయాణికుల జేబులకు లక్షల్లో చిల్లు పడు తోంది.