• Home » AP BJP

AP BJP

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర:  పురందేశ్వరి

Purandeswari on Women Leadership:వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర: పురందేశ్వరి

చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

JP Nadda Fires on YSRCP: వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా

JP Nadda Fires on YSRCP: వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలింది: జేపీ నడ్డా

వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.

Madhav Counter on Jagan: ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు.. జగన్ అండ్ కోపై మాధవ్ ఫైర్

Madhav Counter on Jagan: ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు.. జగన్ అండ్ కోపై మాధవ్ ఫైర్

విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

PVN Madhav Counter on YS Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

PVN Madhav Counter on YS Jagan: జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి నష్టపోయింది: పీవీఎన్ మాధవ్

ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల‌ కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.

PVN Madhav VS Rahul Gandhi: రాహుల్  గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్

PVN Madhav VS Rahul Gandhi: రాహుల్ గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్

కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.

AP BJP State Executives : బిజెపి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్

AP BJP State Executives : బిజెపి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్

ఏపీ బిజెపి కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు..

ABN Inside: గుంటూరు బీజేపీలో అసంతృప్తి..పదవుల కోసం ఆవేదన

ABN Inside: గుంటూరు బీజేపీలో అసంతృప్తి..పదవుల కోసం ఆవేదన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయింది. అయితే కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత వచ్చినట్లు కనించడంలేదు. తాజాగా గుంటూరు బీజేపీలో అసంతృప్తి సెగలు అలుముకున్నట్లు తెలుస్తోంది.

PVN Madhav:  తిరంగాయాత్రలు, మౌన ర్యాలీలతో స్వాతంత్య్ర వేడుకలు: పీవీఎన్ మాధవ్

PVN Madhav: తిరంగాయాత్రలు, మౌన ర్యాలీలతో స్వాతంత్య్ర వేడుకలు: పీవీఎన్ మాధవ్

ఆజాదికా అమృత మహోత్సవం నుంచి తమ పార్టీ పరంగా ప్రతి సంవత్సరం తిరంగాయాత్రలు నిర్వహిస్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రేపటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు తిరంగాయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తిరంగాయాత్రలు నిర్వహిస్తూ స్థానికంగా స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను పరిశుభ్రం చేయాలని సూచించారు.

MLA Ramakrishna Reddy: జగన్ అరెస్ట్ ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MLA Ramakrishna Reddy: జగన్ అరెస్ట్ ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Minister Satyakumar: పెట్టుబడులపై జగన్ అండ్ కోవి అసత్య ప్రచారం.. మంత్రి సత్యకుమార్ ధ్వజం

Minister Satyakumar: పెట్టుబడులపై జగన్ అండ్ కోవి అసత్య ప్రచారం.. మంత్రి సత్యకుమార్ ధ్వజం

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని అక్కడ నిజాలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి