Home » AP News
చింతూరు- మారేడుమిల్లి ఘాట్రోడ్ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.
అమెరికాలోని డాలస్ నగరంలో చెత్త నిర్వహణ విధానాన్ని ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించనున్నారు.
జిల్లా కలెక్టర్ల సదస్సును ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ నూతన అథారిటీని తీసుకొచ్చింది.
తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో ఎంటెక్ కోర్సులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అధ్యాపక సిబ్బంది కొరత ఉందంటూ మూడేళ్ల క్రితం ఈ కోర్సులను అక్కడ రద్దు చేశారు.
విద్య అనేది హిందూ భావజాలంతో కాకుండా.. ఉన్నత ప్రమాణాలతో ఉండాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఎస్ఎఫ్ఐ)జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య పేర్కొన్నారు.
ఆర్టీసీని పరిరక్షించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగుల వేస్తోందని ప్రజా రవాణా సంస్థ(ఏపీపీటీడీ) చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.