• Home » AP News

AP News

Chinturu-Maredumilli Accident: బాధాకరం.. బాధితులను ఆదుకుంటాం

Chinturu-Maredumilli Accident: బాధాకరం.. బాధితులను ఆదుకుంటాం

చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

Technology Innovation: చెత్త ట్రక్కులకు ఏఐ కెమెరాలు

Technology Innovation: చెత్త ట్రక్కులకు ఏఐ కెమెరాలు

అమెరికాలోని డాలస్‌ నగరంలో చెత్త నిర్వహణ విధానాన్ని ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించనున్నారు.

AP CM Chandrababu: 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

AP CM Chandrababu: 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

జిల్లా కలెక్టర్ల సదస్సును ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Palnadu District: ఆ విద్యార్థుల ఉసురు తీసిన ముఠా అరెస్టు

Palnadu District: ఆ విద్యార్థుల ఉసురు తీసిన ముఠా అరెస్టు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డుపై వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి చెందారు.

School Education Department: వారికి ఒక భాషా సబ్జెక్ట్‌ మినహాయింపు!

School Education Department: వారికి ఒక భాషా సబ్జెక్ట్‌ మినహాయింపు!

ప్రత్యేక అవసరాలు కలిగిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

School Education: పాఠశాల విద్యకు అథారిటీ ఏర్పాటు

School Education: పాఠశాల విద్యకు అథారిటీ ఏర్పాటు

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ నూతన అథారిటీని తీసుకొచ్చింది.

AP MTech Courses: ఏపీ నిట్‌లో మళ్లీ ఎంటెక్‌ కోర్సులు

AP MTech Courses: ఏపీ నిట్‌లో మళ్లీ ఎంటెక్‌ కోర్సులు

తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో ఎంటెక్‌ కోర్సులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అధ్యాపక సిబ్బంది కొరత ఉందంటూ మూడేళ్ల క్రితం ఈ కోర్సులను అక్కడ రద్దు చేశారు.

Srijan Bhattacharya: విద్య ఉన్నత ప్రమాణాలతో ఉండాలి హిందూ భావజాలంతో కాదు

Srijan Bhattacharya: విద్య ఉన్నత ప్రమాణాలతో ఉండాలి హిందూ భావజాలంతో కాదు

విద్య అనేది హిందూ భావజాలంతో కాకుండా.. ఉన్నత ప్రమాణాలతో ఉండాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఎస్‌ఎఫ్ఐ)జాతీయ కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య పేర్కొన్నారు.

Chairman Konakalla Narayana: ఆర్టీసీ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

Chairman Konakalla Narayana: ఆర్టీసీ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

ఆర్టీసీని పరిరక్షించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగుల వేస్తోందని ప్రజా రవాణా సంస్థ(ఏపీపీటీడీ) చైర్మన్‌ కొనకళ్ల నారాయణ అన్నారు.

రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: పట్టాభిరామ్‌

రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: పట్టాభిరామ్‌

వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి